Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. క్యూ కాంప్లెక్స్లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం కలుగుతోంది. తాజాగా, స్వామి వారి దర్శన, ఆదాయ వివరాలను టీటీడీ వెల్లడించింది. ఆదివారం శ్రీనివాసుడిని 76,201 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,587 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.98 కోట్లు వచ్చినట్లు తిరుములతిరుపతి దేవస్థానం వెల్లడించింది.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగానే శ్రీవారి దర్శనం
0
282
Previous article
Latest Articles
కాంగ్రెస్లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -
- Advertisement -


