Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. క్యూ కాంప్లెక్స్లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం కలుగుతోంది. తాజాగా, స్వామి వారి దర్శన, ఆదాయ వివరాలను టీటీడీ వెల్లడించింది. ఆదివారం శ్రీనివాసుడిని 76,201 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,587 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.98 కోట్లు వచ్చినట్లు తిరుములతిరుపతి దేవస్థానం వెల్లడించింది.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగానే శ్రీవారి దర్శనం
0
314
Previous article
Latest Articles
నటనకు దక్కిన గౌరవం.. అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్ నాగ్కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అనంత్ నాగ్ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -
- Advertisement -


