MP Avinash Reddy | కడప జిల్లా పులివెందులలోని బాకరాపురం నుంచి హైదరాబాద్ బయల్దేరారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఏపీ రాజకీయాల్లో పెనుదుమారంగా మారిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఆదివారం నోటీసులు పంపింది సీబీఐ. హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. కాగా, ఈ కేసులో నిన్న(ఆదివారం) అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించి సీబీఐ అరెస్టు చేసి… ఆపై 14 రోజుల రిమాండ్ విధించి చంచల్ గూడ జైలుకు తరలించింది.
హైదరాబాద్ బయల్దేరిన ఎంపీ అవినాష్ రెడ్డి
0
445
Latest Articles
టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్గాంధీ ఆగ్రహం
టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీక్ మాఫియాను పట్టుకోలేక... విద్యార్థుల ప్లాట్ఫామ్కు తాళం వేస్తారా? అని మండిపడ్డారు. తాత్కాలిక బ్యాన్తో పేపర్ లీక్ మాఫియా ఆగదని..టెలిగ్రామ్ తర్వాత వాట్సాప్ను...
- Advertisement -
- Advertisement -


