MP Avinash Reddy | కడప జిల్లా పులివెందులలోని బాకరాపురం నుంచి హైదరాబాద్ బయల్దేరారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఏపీ రాజకీయాల్లో పెనుదుమారంగా మారిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఆదివారం నోటీసులు పంపింది సీబీఐ. హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. కాగా, ఈ కేసులో నిన్న(ఆదివారం) అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించి సీబీఐ అరెస్టు చేసి… ఆపై 14 రోజుల రిమాండ్ విధించి చంచల్ గూడ జైలుకు తరలించింది.
హైదరాబాద్ బయల్దేరిన ఎంపీ అవినాష్ రెడ్డి
0
475
Latest Articles
నటనకు దక్కిన గౌరవం.. అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్ నాగ్కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అనంత్ నాగ్ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -
- Advertisement -


