Kanipakam |చేతివాటం ప్రదర్శించిన కాణిపాకం ఆలయ నిత్యాన్నదాన సిబ్బంది

చిత్తూరు జిల్లా కాణిపాకం(Kanipakam) ఆలయం నిత్యాన్నదాన సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఆలయ అన్నదానానికి సంభందించి నిత్యావసర వస్తువులు దొంగతనానికి గురైయ్యాయని ఆలయ అధికారులు గుర్తించారు. ఈ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు ప్రధాన వంట మనుషులు, వారి సహాయకుల ఇళ్లల్లో ఆలయ నిత్యాన్నదాన వస్తువులు పట్టుబడ్డాయి. వారి వద్ద నుండి సుమారు 25 బస్తాల బియ్యం, రెండు బస్తాల కందిపప్పును ఆలయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితులలోనైనా విడిచిపెట్టేది లేదంటున్నారు ఆలయ అధికారులు. వీరి ఇళ్లతో పాటుగా ఆలయ సిబ్బంది ఇళ్లల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. 

Read Also: తిరుమలలో కలకలం రేపుతున్న నకిలీ సుప్రభాత సేవా టిక్కెట్ల విక్రయం

Follow us on:  YoutubeInstagram, Google News

Latest Articles

మీనాక్షి సెంటిమెంట్ మళ్లీ నిజమయ్యేనా..?

ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినీ జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో మీనాక్షి సెంటిమెంట్ ఒకటి ఉంది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్