పాత ఫోన్లను తీసుకొని ఈడీ ఎదుట హాజరైన కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) వరుసగా రెండో రోజు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. తన పాత ఫోన్లను తీసుకొని ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లారు. దీనికి ముందు కవర్లలో తీసుకెళ్తున్న 9 ఫోన్లను కవిత మీడియాకు చూపించారు. మద్యం కేసుకు సంబంధించి ఆధారాలున్న ఫోన్లను కవిత ధ్వంసం చేశారని ఈడీ పేర్కొంది. నిన్నటి విచారణలో మొత్తం పది గంటల పాటు 14 ప్రశ్నలు కవితను ఈడీ అడిగినట్లు తెలిసింది. దీనికి సమాధానంగా తనకు లిక్కర్ స్కామ్ తో ఎలాంటి సంబంధం లేదని.. ఇది రాజకీయ కుట్రనే అని కవిత అధికారులతో అన్నట్లు తెలుస్తోంది.

Read Also: మేడారం గోవింద రాజుల పూజారి దబగట్ల రవి దారుణ హత్య

Follow us on:   Youtube   Instagram

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్