వరదల్లో కొట్టుకుపోయిన కారు… 8 మంది మృతి

పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అవారన్ ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించిన ఈ వరదల్లో ఓ కారు కొట్టుకుపోగా అందులో ఉన్న 8 మంది మృత్యువాత పడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. వరద బీభత్సం కారణంగా లక్షలాది మంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. జనజీవనం స్తంభించింది. విద్యుత్ సరఫరాతోపాటు.. రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.

 

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్