24.2 C
Hyderabad
Monday, September 25, 2023

వరదల్లో కొట్టుకుపోయిన కారు… 8 మంది మృతి

పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అవారన్ ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించిన ఈ వరదల్లో ఓ కారు కొట్టుకుపోగా అందులో ఉన్న 8 మంది మృత్యువాత పడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. వరద బీభత్సం కారణంగా లక్షలాది మంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. జనజీవనం స్తంభించింది. విద్యుత్ సరఫరాతోపాటు.. రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.

 

Latest Articles

న్యూజిలాండ్‌లో ‘కన్నప్ప’ ప్రయాణం ప్రారంభం

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ భక్త కన్నప్ప అడ్వెంచరస్ జర్నీ నేడు న్యూజిలాండ్‌లో ప్రారంభం అయింది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్