32.2 C
Hyderabad
Wednesday, May 14, 2025
spot_img

వరదల్లో కొట్టుకుపోయిన కారు… 8 మంది మృతి

పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అవారన్ ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించిన ఈ వరదల్లో ఓ కారు కొట్టుకుపోగా అందులో ఉన్న 8 మంది మృత్యువాత పడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. వరద బీభత్సం కారణంగా లక్షలాది మంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. జనజీవనం స్తంభించింది. విద్యుత్ సరఫరాతోపాటు.. రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్