మెట్రో రుణాలపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి డెడ్లైన్ విధించారు. సాయంత్రంలోగా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధులు, NOC ఇస్తే శాలువాకప్పి సన్మానిస్తామని అన్నారు. మెట్రో ఫేజ్-2పై కేంద్రం నిర్ణయం చెప్పాలని నిలదీశారు. రుణ బదిలీ నిలిచిపోవడానికి కిషన్రెడ్డే కారణమని ఆరోపించారు సీఎం రేవంత్. NOC ఇస్తే రాష్ట్ర ప్రభుత్వమే మెట్రో ఫేజ్-2 పూర్తి చేస్తుందని చెప్పారు. కేటీఆర్ కుట్రలకు కిషన్రెడ్డి సహకరిస్తున్నారని రేవంత్ అన్నారు.
సాయంత్రంలోగా నిధులు విడుదల చేయాలి..కిషన్ రెడ్డికి రేవంత్ డెడ్ లైన్
0
13
Previous article
Latest Articles
12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారు- పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ యువత పట్ల గౌరవం ఉందని.. యువత బలిదానాలు తనను కదిలించాయన్నారు. 12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారని చెప్పారు. 1200...
- Advertisement -
- Advertisement -


