24.2 C
Hyderabad
Monday, September 25, 2023

తెలంగాణ వ్యాప్తంగా నేడు కాంగ్రెస్ నిరసనలు

తెలంగాణ: టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. అన్ని మండల కేంద్రాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఈరోజు ఉదయం 10 గంటలకు రేవంత్ రెడ్డి.. ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండల కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద ‘నిరుద్యోగ నిరసన’కు దిగనున్నారు. నిరుద్యోగులకు భరోసా నిస్తూ.. ‘చావులొద్దు, సత్తా చూపుదాం’ అనే నినాదంతో దీక్ష చేపట్టనున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమౌతోంది.

Latest Articles

న్యూజిలాండ్‌లో ‘కన్నప్ప’ ప్రయాణం ప్రారంభం

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ భక్త కన్నప్ప అడ్వెంచరస్ జర్నీ నేడు న్యూజిలాండ్‌లో ప్రారంభం అయింది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్