తెలంగాణ: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. అన్ని మండల కేంద్రాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఈరోజు ఉదయం 10 గంటలకు రేవంత్ రెడ్డి.. ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండల కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద ‘నిరుద్యోగ నిరసన’కు దిగనున్నారు. నిరుద్యోగులకు భరోసా నిస్తూ.. ‘చావులొద్దు, సత్తా చూపుదాం’ అనే నినాదంతో దీక్ష చేపట్టనున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమౌతోంది.
తెలంగాణ వ్యాప్తంగా నేడు కాంగ్రెస్ నిరసనలు
0
300
Previous article
Next article
Latest Articles
అనిల్ రావిపూడి.. ప్రయోగం చేయబోతున్నారా..?
హిట్ మిషన్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది అనిల్ రావిపూడి. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తున్న ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రస్తుతం వెంకీ, కళ్యాణ్ రామ్...
- Advertisement -
- Advertisement -


