పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పీక్స్కు చేరాయి. ఇరాన్కు ట్రంప్ అమెరికా 24 గంటల డెడ్లైన్ విధించింది. తప్పు చేశామని ఇరాన్ బహిరంగంగా అంగీకరించాలని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. నౌకలపై కాల్పులు ఆపేస్తామని చెప్పాలని డిమాండ్ చేశారు. హర్మూజ్ తెరిచే ఉంటుంది.. ఫీజు ఉండదని చెప్పాలని సూచించారు. నిరాకరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు ట్రంప్. ఇరాన్ మాత్రం తాము అయితే చర్చల కోసం అభ్యర్థించలేదని చెబుతోంది.
పీక్స్కు పశ్చిమాసియా ఉద్రిక్తతలు
0
13
Previous article
Latest Articles
నావికాదళంలో చేరిన యుద్ధనౌక INS మహేంద్రగిరి
విశాఖపట్నంలో భారత నౌకాదళ శక్తిని మరింత బలోపేతం చేస్తూ అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి తూర్పు నావికాదళంలో చేరింది. ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఎన్-14ఏ జెట్టీ వద్ద జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ...
- Advertisement -
- Advertisement -


