హైదరాబాద్లో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్యకు గురయ్యాడు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దుండగులు మసూద్ చాందీపై దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్య
0
20
Previous article
Latest Articles
రూ.11.82 కోట్ల విలువైన గంజాయితో పట్టుబడిన మోడల్
బ్యాంకాక్ నుంచి ముంబైకి వచ్చిన ఓ మోడల్ భారీ మొత్తంలో హైడ్రోపోనిక్ గంజాయిని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. ఆమె వద్ద నుంచి 11 కిలోలకుపైగా నాణ్యత కలిగిన హైడ్రోపోనిక్ మారిజువానాను స్వాధీనం...
- Advertisement -
- Advertisement -


