తిరుపతి వేదికగా వైసీపీకి ఏపీ సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. ఐదేళ్లలో వైసీపీ పాలనపై… రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. రాష్ట్రం పచ్చగా ఉంటే ఓర్వలేకపోతున్నారని.. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీపై మండిపడ్డారు.
తిరుపతి వేదికగా వైసీపీకి చంద్రబాబు సవాల్
0
18
Previous article
Latest Articles
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్య
హైదరాబాద్లో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్యకు గురయ్యాడు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దుండగులు మసూద్ చాందీపై దాడి చేసి హత్య చేసినట్లు...
- Advertisement -
- Advertisement -


