భారత్లో అమెరికా రాయబారికి విదేశాంగ శాఖ మరోసారి సమన్లు జారీ చేశారు. వారంలో రెండో సారి సమన్లు జారీ చేసింది. అమెరికా దౌత్యవేత్త జేసన్ మీక్స్కు సమన్లు జారీ చేసింది. అమెరికా కాల్పుల్లో ముగ్గురు భారతీయుల మృతిపై వివరణ కోరింది. భారతీయులతో వెళ్తున్న నౌకపై నాలుగు రోజుల్లో మూడోసారి యూఎస్ దాడి నేపథ్యంలో చర్యలు చేపట్టింది.
భారత్లో అమెరికా రాయబారికి మరోసారి సమన్లు
0
12
Previous article
Next article
Latest Articles
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్య
హైదరాబాద్లో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్యకు గురయ్యాడు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దుండగులు మసూద్ చాందీపై దాడి చేసి హత్య చేసినట్లు...
- Advertisement -
- Advertisement -


