బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు శాంతించడంతో బంగారం, వెండికి మళ్లీ డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయంగా మళ్లీ 4200 డాలర్లకు చేరింది పసిడి. దేశీయ విపణిలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.1.52లక్షలకు చేరింది.
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
0
16
Latest Articles
మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించారంటూ ఆమె వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. రిటర్నింగ్ ఆపీసర్ ఆర్డర్ నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఒకసారి...
- Advertisement -
- Advertisement -


