ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ‘చెరువుకొమ్ముపాలెం’లో విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. గల్లంతు అయిన చిన్నారులు ఇల్లా దినేష్(10), పొదిలి చిన్ను (11), కరేటి సుశాంత్ (12), కరేటి అభిరామ్ (14), గా గుర్తించారు. నీటికుంట ఒడ్డున చిన్నారుల దుస్తులు, చెప్పులు లభించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు, సహాయక సిబ్బంది చిన్నారుల కోసం గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు గల్లంతు
0
42
Previous article
Latest Articles
హీరో విజయ్ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు
హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్ను ప్రమోట్ చేయడంపై నోటీసులు ఇచ్చింది. HCA టీజీ20 లీగ్కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -
- Advertisement -


