ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ‘చెరువుకొమ్ముపాలెం’లో విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. గల్లంతు అయిన చిన్నారులు ఇల్లా దినేష్(10), పొదిలి చిన్ను (11), కరేటి సుశాంత్ (12), కరేటి అభిరామ్ (14), గా గుర్తించారు. నీటికుంట ఒడ్డున చిన్నారుల దుస్తులు, చెప్పులు లభించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు, సహాయక సిబ్బంది చిన్నారుల కోసం గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు గల్లంతు
0
69
Previous article
Latest Articles
మణిరత్నం.. ఈసారైనా.. మ్యాజిక్ చేసేనా..?
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఇప్పటి వరుకు మణిరత్నం ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ సంచలన దర్శకుడు నుంచి...
- Advertisement -
- Advertisement -


