బెంగళూరులో ఓ వ్యక్తి గవర్నర్ కాన్వాయ్ను బ్లాక్ చేశాడు. గవర్నర్ వస్తున్నారని ట్రాఫిక్ నిలిపివేశారు పోలీసులు. గంటల తరబడి ట్రాఫిక్ నిలిపివేయడంతో ట్రాఫిక్లో నిలిచిపోయిన ఓ వ్యక్తి అసహనం వ్యక్తం చేశాడు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపాడు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పిన ట్రాఫిక్ పోలీసులతో వాగ్వదానికి దిగాడు. కారులో గర్భిణీ భార్య ఉందని, గవర్నర్ కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని అన్నాడు. తమ సమయం కూడా విలువైనదే అని.. తమకు కూడా పనులు ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
బెంగళూరులో గవర్నర్ కాన్వాయ్ని బ్లాక్ చేసిన వ్యక్తి.. రోడ్డుపై బైఠాయించి నిరసన
0
7
Latest Articles
తెలంగాణ సీఐడీ సంచలన ఆపరేషన్…రూ.100 కోట్ల ఆన్లైన్ బెట్టింగ్ కేసును ఛేదించిన అధికారులు
తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులపై సీఐడీ ఉక్కుపాదం మోపింది. రూ.100 కోట్ల ఆన్లైన్ బెట్టింగ్ కేసునుంచి ఛేదించింది. స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన సీఐడీ.. బెట్టింగ్ చేస్తున్న 11 మందిని రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. కరీంనగర్లో...
- Advertisement -
- Advertisement -


