బండీ బగీరథ్ను పేట్బషీరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి పేట్బషీరాబాద్ పీఎస్కు తరలిస్తున్నారు. కూకట్పల్లి డీసీపీ ఆధ్వర్యంలో బండి భగీరథ్ను పోలీసులు ప్రశ్నించనున్నారు. తనను మానసికంగా , శారీరకంగా వేధించారని ఓ యువతి ఫిర్యాదు చేసింది. యువతి తల్లి ఫిర్యాదు మేరకు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది. ఇదే కేసులో బండి భగీరథ్ను పోలీసు కస్టడీకి అనుమతించింది పేట్బషీరాబాద్ కోర్టు.
బండీ బగీరథ్ను కస్టడీకి తీసుకున్న పోలీసులు
0
39
Latest Articles
నాతన ధర్మం ట్రెండ్.. మారిందా..?
ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామాలు, హర్రర్ కామెడీలు.. ఈ మధ్య పాన్ ఇండియా యాక్షన్ సినిమాల ట్రెండు నడుస్తుంది. అలాగే హిందూ పురాణాల కథలతో సనాతన ధర్మం అంటూ ఓ కొత్త ట్రెండ్ కూడా...
- Advertisement -
- Advertisement -


