బండీ బగీరథ్ను పేట్బషీరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి పేట్బషీరాబాద్ పీఎస్కు తరలిస్తున్నారు. కూకట్పల్లి డీసీపీ ఆధ్వర్యంలో బండి భగీరథ్ను పోలీసులు ప్రశ్నించనున్నారు. తనను మానసికంగా , శారీరకంగా వేధించారని ఓ యువతి ఫిర్యాదు చేసింది. యువతి తల్లి ఫిర్యాదు మేరకు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది. ఇదే కేసులో బండి భగీరథ్ను పోలీసు కస్టడీకి అనుమతించింది పేట్బషీరాబాద్ కోర్టు.
బండీ బగీరథ్ను కస్టడీకి తీసుకున్న పోలీసులు
0
4
Latest Articles
దేశీయ సర్వీసులను తగ్గించిన ఎయిరిండియా
పెరుగుతున్న ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చుల ఒత్తిడి కారణంగా ఎయిర్ ఇండియా తన దేశీయ విమాన సర్వీసులను 20 నుంచి 22 శాతం మేర తగ్గించాలని నిర్ణయించింది. ఈ విమానయాన సంస్థ ఇప్పటికే...
- Advertisement -
- Advertisement -


