మేడ్చల్ జిల్లా షామీర్పేట్ తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. గతంలో కాప్రా ఎమ్మార్వో గా విధులు నిర్వహించిన సుచరిత, ఇటీవల షామీర్ పేట్ మండల కార్యాలయానికి బదిలీ అయ్యారు. షామీర్పేట్ తహసీల్దారుగా విధులు నిర్వహిస్తూ సుచరిత ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. డ్రైవర్ డబ్బులు తీసుకొని సుచరితకి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఎమ్మార్వో డ్రైవర్ ని, ఎమ్మార్వోని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ షామీర్ పేట్ తహసీల్దార్ సుచరిత
0
46
Previous article
Next article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


