ఆఫ్రికాలో ఎబోలా వైరస్ విజృంభిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఎబోలాపై హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని గన్నవరం విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు.
ఎబోలాపై తెలుగు రాష్ట్రాలు అలర్ట్
0
73
Previous article
Next article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


