ఇరాన్లో అమెరికా దాడులపై ఇరాన్ స్పందించింది. పశ్చిమాసియాలో అమెరికా బేస్లకు ఎక్కడా సురక్షిత స్థావరం ఉండదంటూ హెచ్చరికలు జారీ చేసింది. శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతుండగా.. ఇరాన్పై దాడులు చేసింది అమెరికా. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ పోస్ట్ చేశారు.
అమెరికా దాడులపై ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
0
1
Previous article
Latest Articles
అన్నాడీఎంకేకు మరో ఎమ్మెల్యే రాజీనామా
తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నిన్న అన్నాడీఎంకేకు ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. ఇవాళ మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ ప్రభాకర్కు రాజీనామా సమర్పించారు అంబసముద్రం ఎమ్మెల్యే...
- Advertisement -
- Advertisement -


