కాక్రోచ్‌ జనతాపార్టీ అంశాన్ని సెంటిమెంటల్‌గా తీసుకోవద్దు- సీజేఐ

కాక్రోచ్‌ జనతాపార్టీ అంశాన్ని సెంటిమెంటల్‌గా తీసుకోవద్దని ఓ న్యాయవాదికి భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ సూచించారు. రిట్‌ పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలని కోరడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైరల్‌ ఉద్యమం, కోర్టు రూమ్‌ రికార్డులను దుర్వినియోగం చేస్తున్న సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని అంత సెంటిమెంటల్‌గా తీసుకోవద్దని సీజేఐ సూచించారు.

Latest Articles

8 వేల మహిళా భవనాలకు వర్చువల్‌గా సీఎం రేవంత్‌ శంకుస్థాపన

మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. 8 వేల మహిళా భవనాలకు వర్చువల్‌గా సీఎం రేవంత్‌ శంకుస్థాపన చేశరు. స్వయం సహాయక సంఘాల కోసం మహిళా భవనాలు నిర్మిస్తున్నారు. ఆడబిడ్డల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్