అమరావతి క్వాంటం వ్యాలీగా మారుతుందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు కూడా ఇక్కడ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. జెన్ జీ, జోన్ ఆల్ఫా, టీనేజర్లకు ఎలాంటి అవకాశాలు కావాలో చెబితే.. దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. టెక్నాలజీతో అనుసంధానం చేసుకుని జెట్ స్పీడ్తో అభివృద్ధిలో ముందుకెళ్లాలన్నారు. టెక్నాలజీతో పాటు ఆధ్యాత్మికత కూడా ముఖ్యమేనని చెప్పారు చంద్రబాబు.
అమరావతి క్వాంటం వ్యాలీగా మారుతుంది- చంద్రబాబు
0
25
Previous article
Next article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


