అమరావతి క్వాంటం వ్యాలీగా మారుతుందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు కూడా ఇక్కడ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. జెన్ జీ, జోన్ ఆల్ఫా, టీనేజర్లకు ఎలాంటి అవకాశాలు కావాలో చెబితే.. దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. టెక్నాలజీతో అనుసంధానం చేసుకుని జెట్ స్పీడ్తో అభివృద్ధిలో ముందుకెళ్లాలన్నారు. టెక్నాలజీతో పాటు ఆధ్యాత్మికత కూడా ముఖ్యమేనని చెప్పారు చంద్రబాబు.
అమరావతి క్వాంటం వ్యాలీగా మారుతుంది- చంద్రబాబు
0
41
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


