తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం అల్లాడిపోతున్నారు. మూగజీవాలు ఎండలకు తాళలేక ప్రాణాలు వదులుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఎండ తీవ్రతకు లక్షల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. దీంతో పౌల్ట్రీ పరిశ్రమలో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఎండ తీవ్రతకు గోదావరి జిల్లాల్లో నిన్న ఒక్క రోజే 10 లక్షల కోళ్లు మృతి చెందగా.. ఉమ్మడి ప.గో.జిల్లాలో 3 లక్షలకు పైగా కోళ్లు మృతి చెందాయి. వారం రోజుల్లో దాదాపు 20 లక్షల కోళ్లు మృతి చెందినట్లు అంచనా వేస్తున్నారు.
ప.గో జిల్లాలో ఎండలకు లక్షల సంఖ్యలో కోళ్లు మృతి
0
35
Previous article
Next article
Latest Articles
ఆస్పత్రిలో పవన్ ను పరామర్శించా.. అక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడారు- చంద్రబాబు
ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా కృషి చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తుంగభద్ర గేట్లు కొట్టుకు పోతే 34 గేట్లు పునరుద్ధించామని చెప్పారు. 12...
- Advertisement -
- Advertisement -


