తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం అల్లాడిపోతున్నారు. మూగజీవాలు ఎండలకు తాళలేక ప్రాణాలు వదులుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఎండ తీవ్రతకు లక్షల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. దీంతో పౌల్ట్రీ పరిశ్రమలో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఎండ తీవ్రతకు గోదావరి జిల్లాల్లో నిన్న ఒక్క రోజే 10 లక్షల కోళ్లు మృతి చెందగా.. ఉమ్మడి ప.గో.జిల్లాలో 3 లక్షలకు పైగా కోళ్లు మృతి చెందాయి. వారం రోజుల్లో దాదాపు 20 లక్షల కోళ్లు మృతి చెందినట్లు అంచనా వేస్తున్నారు.
ప.గో జిల్లాలో ఎండలకు లక్షల సంఖ్యలో కోళ్లు మృతి
0
32
Previous article
Next article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


