భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ సోమవారం ఈడీ అధికారుల ముందు హాజరుకానున్నారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తును వేగవంతం చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్… అమోయ్ కుమార్కు మరోసారి సమన్లు జారీ చేసింది. ఈనెల 25న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈసారి మూడు సెల్ డీడ్లకు సంబంధించిన పూర్తి వివరాలతో రావాలని సూచించింది. ఇప్పటికే 2024లో అమోయ్ కుమార్ను ఈడీ అధికారులు విచారించారు. మహేశ్వరం పోలీస్ స్టేషన్లో గతంలో నమోదైన కేసుల ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ కొనసాగిస్తోంది.
ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్
0
5
Previous article
Latest Articles
ఇంధన ధరలు మరో రూ.28 నుంచి రూ.33 వరకు పెరిగే అవకాశం
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరుగుతాయా? సామాన్యుడిపై మరోసారి బాదుడు తప్పదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత 11 రోజుల్లో నాలుగోసారి ఇంధనం ధరలు పెరిగాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇంధనం...
- Advertisement -
- Advertisement -


