మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోవడం దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని మాజీ ఎంపీ వీ. హనుమంతరావు అన్నారు. ప్రపంచ స్థాయిలో దేశ ఆర్థిక వ్యవస్థను నిలిపారని కొనియాడారు. సోనియా గాంధీకి రెండు సార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా.. ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ను ప్రధాని చేశారని గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్తో కలసి పని చేసే అవకాశం ఓబీసీ కన్వీనర్గా ఉన్న సమయంలో తనకు వచ్చిందని చెప్పారు. కేంద్ర క్యాబినెట్ తీసుకునేందుకు తన పేరును కూడా మన్మోహన్ సింగ్ పరిశీలించారని.. చివరకు ఆ అవకాశం తనకు దక్కలేదన్నారు.
మన్మోహన్ సింగ్ చనిపోవడం దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు – వీహెచ్
0
193
Previous article
Next article
Latest Articles
ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -
- Advertisement -


