మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోవడం దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని మాజీ ఎంపీ వీ. హనుమంతరావు అన్నారు. ప్రపంచ స్థాయిలో దేశ ఆర్థిక వ్యవస్థను నిలిపారని కొనియాడారు. సోనియా గాంధీకి రెండు సార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా.. ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ను ప్రధాని చేశారని గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్తో కలసి పని చేసే అవకాశం ఓబీసీ కన్వీనర్గా ఉన్న సమయంలో తనకు వచ్చిందని చెప్పారు. కేంద్ర క్యాబినెట్ తీసుకునేందుకు తన పేరును కూడా మన్మోహన్ సింగ్ పరిశీలించారని.. చివరకు ఆ అవకాశం తనకు దక్కలేదన్నారు.
మన్మోహన్ సింగ్ చనిపోవడం దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు – వీహెచ్
0
207
Previous article
Next article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


