కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన విజయోత్సవాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.. ఇవి ప్రజాపాలన విజయోత్సవాలుకావని.. వికృత ఉత్సవాలు అంటూ మండిపడ్డారు. ఏడాది అరాచక పాలనే కాంగ్రెస్ విజయమా? అని నిలదీశారు. ప్రజల చావులు, గోసలే ఉత్సవమా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పిల్లలకు పురుగులన్నం పెట్టడం విజయమని.. వారి చావులు ఉత్సవమని, యువతకు ఉద్యోగాలివ్వకపోవడం విజయమని, వారికి సంకెళ్లేయడం ఉత్సవమని విమర్శించారు.
ఏడాది అరాచక పాలనే కాంగ్రెస్ విజయమా? – బండి సంజయ్
0
180
Previous article
Next article
Latest Articles
నాని లైనప్ మారిందా..?
నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -
- Advertisement -


