ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అన్నపూర్ణాదేవి దర్శనం అన్నపానాదులకు లోటు రానివ్వదని ప్రతీతి చెందింది. ఉదయం 5గంటల నుంచే క్యూలైన్లలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులుతీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అధికారులు తాగునీరు, పాలు ఏర్పాటు చేశారు. వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాటు చేశారు అధికారులు.
ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా వేడుకలు
0
260
Previous article
Next article
Latest Articles
నాని లైనప్ మారిందా..?
నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -
- Advertisement -


