తెలంగాణలో రైతు రుణమాఫీ మంటలు చల్లారడం లేదు. ఇచ్చిన హామీలను నిలదీస్తామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి చెబుతున్న బీఆర్ఎస్.. ఎన్నికల హామీలపై గట్టిగా నిలదీస్తోంది. ఈ క్రమంలోనే రైతులకు 2 లక్షల రుణమాఫీపై పోరుబాట పట్టింది. ఇవాళ రంగారెడ్డి జిల్లా కందుకూరు ధర్నాకు సిద్ధమైంది. రుణమాఫీపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ధర్నాకు పిలుపునిచ్చింది. కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు పార్టీ అగ్రనేతలు పాల్గొననున్నారు.
రంగారెడ్డి జిల్లాలో నేడు బీఆర్ఎస్ ధర్నా
0
166
Previous article
Latest Articles
మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు- మంత్రి నారాయణ
జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని...
- Advertisement -
- Advertisement -


