తెలంగాణలో రైతు రుణమాఫీ మంటలు చల్లారడం లేదు. ఇచ్చిన హామీలను నిలదీస్తామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి చెబుతున్న బీఆర్ఎస్.. ఎన్నికల హామీలపై గట్టిగా నిలదీస్తోంది. ఈ క్రమంలోనే రైతులకు 2 లక్షల రుణమాఫీపై పోరుబాట పట్టింది. ఇవాళ రంగారెడ్డి జిల్లా కందుకూరు ధర్నాకు సిద్ధమైంది. రుణమాఫీపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ధర్నాకు పిలుపునిచ్చింది. కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు పార్టీ అగ్రనేతలు పాల్గొననున్నారు.
రంగారెడ్డి జిల్లాలో నేడు బీఆర్ఎస్ ధర్నా
0
183
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


