మూసీ బాధితులకు ధైర్యం చెప్పారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ క్రమంలోనే బహదూర్పూర్ నియోజకవర్గాల పరిధిలోని మహమూద్ నగర్ కిషన్ బాగ్లో కేటీఆర్ సహా పలువురు ముఖ్య నేతలు పర్యటించి అక్కడి బాధితులతో మాట్లాడారు. బాధితులకు అండగా మేముంటామని వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేటీఆర్. కేటీఆర్ వెంట సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, కౌశిక్ రెడ్డి, తదితర నేతలు ఉన్నారు.
మూసీ బాధితులకు కేటీఆర్ పరామర్శ
0
263
Previous article
Next article
Latest Articles
భారీగా తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 4,300 రూపాయలు తగ్గి 1,48,860 రూపాయలకు దిగజారింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 3,950 రూపాయలు...
- Advertisement -
- Advertisement -


