మూసీ బాధితులకు ధైర్యం చెప్పారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ క్రమంలోనే బహదూర్పూర్ నియోజకవర్గాల పరిధిలోని మహమూద్ నగర్ కిషన్ బాగ్లో కేటీఆర్ సహా పలువురు ముఖ్య నేతలు పర్యటించి అక్కడి బాధితులతో మాట్లాడారు. బాధితులకు అండగా మేముంటామని వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేటీఆర్. కేటీఆర్ వెంట సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, కౌశిక్ రెడ్డి, తదితర నేతలు ఉన్నారు.
మూసీ బాధితులకు కేటీఆర్ పరామర్శ
0
287
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


