కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకున్నామని మంత్రి సీతక్క అన్నారు. హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండింటిని అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే అమలు ప్రారంభించి చరిత్ర సృష్టించామన్నారు. ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రంలో ఏ మూలకైనా పైసా ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు అవకాశం కల్పించినట్లు ములుగులో మంత్రి సీతక్క తెలిపారు. రుణమాఫీతో తెలంగాణ రైతులు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారన్నారు. సన్నరకం వరిధాన్యం సాగు ప్రోత్సాహానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17- సీతక్క
0
185
Latest Articles
ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -
- Advertisement -


