కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకున్నామని మంత్రి సీతక్క అన్నారు. హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండింటిని అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే అమలు ప్రారంభించి చరిత్ర సృష్టించామన్నారు. ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రంలో ఏ మూలకైనా పైసా ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు అవకాశం కల్పించినట్లు ములుగులో మంత్రి సీతక్క తెలిపారు. రుణమాఫీతో తెలంగాణ రైతులు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారన్నారు. సన్నరకం వరిధాన్యం సాగు ప్రోత్సాహానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17- సీతక్క
0
189
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


