చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతల బెదిరింపుల ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది. టీడీపీ నేతలను చంపాలన్న వైసీపీ కార్యకర్త మహేష్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. లక్ష్మీపురానికి చెందిన టీడీపీ లీడర్ బాలును చంపేస్తామంటూ బెదిరించాడు వైసీపీ కార్యకర్త మహేష్. ఎవరినో ఒకరిని చంపితే కానీ కసి తీరదంటూ మాట్లాడిన మహేష్ ఆడియో బయటకు రావడంతో మండిపడుతున్నారు టీడీపీ శ్రేణులు. వైసీపీ నుంచి తమకు రక్షణ కల్పించా లని పోలీసులను కోరుతున్నారు.
వైసీపీ బెదిరింపులు ఆడియో వైరల్
0
172
Previous article
Next article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


