చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతల బెదిరింపుల ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది. టీడీపీ నేతలను చంపాలన్న వైసీపీ కార్యకర్త మహేష్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. లక్ష్మీపురానికి చెందిన టీడీపీ లీడర్ బాలును చంపేస్తామంటూ బెదిరించాడు వైసీపీ కార్యకర్త మహేష్. ఎవరినో ఒకరిని చంపితే కానీ కసి తీరదంటూ మాట్లాడిన మహేష్ ఆడియో బయటకు రావడంతో మండిపడుతున్నారు టీడీపీ శ్రేణులు. వైసీపీ నుంచి తమకు రక్షణ కల్పించా లని పోలీసులను కోరుతున్నారు.
వైసీపీ బెదిరింపులు ఆడియో వైరల్
0
182
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


