దేశంలో ఐదో విడత లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. 8రాష్ట్రాల్లో 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఐదో విడతలో 659 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 20న ఐదో విడత పోలింగ్ జరగనుంది. యూపీలో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7 స్థానాలు బీహార్లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్లో 3 స్థానాలు, జమ్ము కశ్మీర్ లడఖ్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. రాయ్ బరేలి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. లక్నో నుంచి రాజ్నాథ్, అమేథి నుంచి స్మృతి ఇరానీ, కైసర్గంజ్ నుంచి బ్రిజ్ భూషన్ కుమారుడు కరణ్ బరిలో ఉన్నారు.
ముగిసిన ఐదో విడత లోక్సభ ఎన్నికల ప్రచారం
0
189
Latest Articles
మాన్వీ బయటే ఉండు.. ఆత్మహత్యకు ముందు కూతురికి నోట్ రాసిన గుజరాత్కు చెందిన వ్యక్తి
గుజరాత్లోని గాంధీనగర్లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో కూడా తన కుటుంబ భద్రత గురించి ఆలోచించాడు. ఇంట్లోకి రావొద్దని హెచ్చరిస్తూ పేపర్ మీద రాసి ఉన్న మెసేజ్ని...
- Advertisement -
- Advertisement -


