దేశంలో ఐదో విడత లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. 8రాష్ట్రాల్లో 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఐదో విడతలో 659 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 20న ఐదో విడత పోలింగ్ జరగనుంది. యూపీలో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7 స్థానాలు బీహార్లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్లో 3 స్థానాలు, జమ్ము కశ్మీర్ లడఖ్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. రాయ్ బరేలి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. లక్నో నుంచి రాజ్నాథ్, అమేథి నుంచి స్మృతి ఇరానీ, కైసర్గంజ్ నుంచి బ్రిజ్ భూషన్ కుమారుడు కరణ్ బరిలో ఉన్నారు.
ముగిసిన ఐదో విడత లోక్సభ ఎన్నికల ప్రచారం
0
219
Latest Articles
ఓబెరాయ్ హోటల్కు టీటీడీ స్థలం కేటాయింపుపై భూమన ఆగ్రహం
తిరుపతి అలిపిరి జూపార్క్ రోడ్డులో ఓబెరాయ్ హోటల్ నిర్మాణానికి టీటీడీ స్థలం కేటాయించడంపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ స్థలాన్ని ప్రైవేట్ సంస్థకు కేటాయించడాన్ని...
- Advertisement -
- Advertisement -


