రైతులను ఆదుకునే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి భరోసా కల్పించారు. ఏపీలో ఎక్కువగా రైతులు కోళ్ల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. 2019కి ముందు ఉన్న ప్రభుత్వం కోళ్ల పెంపకంపై ఆధారపడి ఉన్న రైతులకు ఇంట్రస్ట్ కింద సబ్సిడీ ఇచ్చి ఆదుకోవడం జరిగేదన్నారు. 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ సబ్సిడీని తీసేశారన్నారు. దీంతో కోళ్ల పెంపకంపై ఆధారపడిన రైతులు అనేక విధాలుగా ఇబ్బందులకు గురయ్యారన్నారు. రైతులకు ఇచ్చే సబ్సిడీ పునరుద్ధరించేలా నిర్ణయం తీసుకుంటామని పురందేశ్వరి తెలిపారు.
రైతులను ఆదుకునే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటుంది – పురందేశ్వరి
0
354
Previous article
Latest Articles
కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?
నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -
- Advertisement -


