స్వతంత్ర, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నాలుగేళ్లపాలనా వైఫల్యాలు, నేరాలు-ఘోరాలు, అవినీతి, లూఠీ, ప్రజావ్యతిరేక విధానాలపై టీడీపీ జాతీయ కార్యాలయంలో తెలుగుదేశం నేతలు ఛార్జ్ షీట్ చేశారు. జగన్ నాలుగేళ్ల పాలనపై టీడీపీ విడుదల చేసిన ఛార్జ్ షీట్ ను ప్రజలందరూ చదవాలని అన్నారు. నేరాలు-ఘోరాలు, విధ్వంసాలు, విద్వేసాలు, అబద్ధాలు, మోసాలు, దుష్ప్రచారం, మాటతప్పడాలు, మడమతిప్పడాలు తప్ప నాలుగేళ్లలో జగన్ సాధించింది శూన్యమన్నారు. నాలుగేళ్లలో ఊహించన దానికంటే ఎక్కువ సంపాదించుకున్నామన్న ఆనందంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్ పాలనపై సంబరాలు చేసుకుంటున్నారని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు.
జగన్ రెడ్డి నాలుగేళ్ల పాలనా వైఫల్యాలపై ఛార్జ్ షీట్ విడుదల
0
358
- Tags
- Jagan Reddy
Previous article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


