32.2 C
Hyderabad
Tuesday, February 11, 2025
spot_img

జగన్ రెడ్డి నాలుగేళ్ల పాలనా వైఫల్యాలపై ఛార్జ్ షీట్ విడుదల

స్వతంత్ర, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నాలుగేళ్లపాలనా వైఫల్యాలు, నేరాలు-ఘోరాలు, అవినీతి, లూఠీ, ప్రజావ్యతిరేక విధానాలపై టీడీపీ జాతీయ కార్యాలయంలో తెలుగుదేశం నేతలు ఛార్జ్ షీట్ చేశారు. జగన్ నాలుగేళ్ల పాలనపై టీడీపీ విడుదల చేసిన ఛార్జ్ షీట్ ను ప్రజలందరూ చదవాలని అన్నారు. నేరాలు-ఘోరాలు, విధ్వంసాలు, విద్వేసాలు, అబద్ధాలు, మోసాలు, దుష్ప్రచారం, మాటతప్పడాలు, మడమతిప్పడాలు తప్ప నాలుగేళ్లలో జగన్ సాధించింది శూన్యమన్నారు. నాలుగేళ్లలో ఊహించన దానికంటే ఎక్కువ సంపాదించుకున్నామన్న ఆనందంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్ పాలనపై సంబరాలు చేసుకుంటున్నారని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు.

Latest Articles

డయాఫ్రంవాల్ కొట్టుకుపోవడానికి చంద్రబాబే కారణం – హర్ష కుమార్

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సీడబ్ల్యూసీ నిర్ణయంపై మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని రాజీవ్ గాంధీ కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్