అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక క్రూయిజ్ షిప్‌లో ఎలుకల వైరస్

అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక క్రూయిజ్ షిప్‌లో హంటావైరస్ సోకినట్లు ఒక కేసు నమోదైంది. ముగ్గురు మరణించగా, కనీసం మరో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ , దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ ఆదివారం ధృవీకరించాయి. ఎంవి హోండియస్ అనే ఈ క్రూయిజ్ షిప్ ప్రస్తుతం ఆఫ్రికా దేశమైన కేప్ వెర్డే రాజధాని ప్రైయాలో నిలిచి ఉంది. ప్రయాణికులను ఇంకా దిగడానికి అనుమతించలేదు. ఈ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్యానికి గురైన వారందరికీ హంటావైరస్ సోకిందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. ఈ వ్యాధి ఎలా, ఎక్కడ పుట్టిందో నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతోంది.

Latest Articles

మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి

మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్