అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక క్రూయిజ్ షిప్లో హంటావైరస్ సోకినట్లు ఒక కేసు నమోదైంది. ముగ్గురు మరణించగా, కనీసం మరో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ , దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ ఆదివారం ధృవీకరించాయి. ఎంవి హోండియస్ అనే ఈ క్రూయిజ్ షిప్ ప్రస్తుతం ఆఫ్రికా దేశమైన కేప్ వెర్డే రాజధాని ప్రైయాలో నిలిచి ఉంది. ప్రయాణికులను ఇంకా దిగడానికి అనుమతించలేదు. ఈ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్యానికి గురైన వారందరికీ హంటావైరస్ సోకిందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. ఈ వ్యాధి ఎలా, ఎక్కడ పుట్టిందో నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతోంది.
అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక క్రూయిజ్ షిప్లో ఎలుకల వైరస్
0
54
Previous article
Latest Articles
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -
- Advertisement -


