Telangana | సంగారెడ్డి జిల్లా అన్నారంలో ఘరానా మోసం బయటపడింది. జిన్సెంగ్ ఆయిల్ పేరిట రూ.1.76 కోట్ల భారీ మోసం బట్టబయలు అయింది. యూకేకి చెందిన ఓ మహిళ ఆయిల్ సరఫరా చేస్తే రెట్టింపు లాభాలు వస్తాయని నరహరి అనే వ్యక్తికి గాలం వేసింది. దీంతో ఆ మహిళ మోసపూరిత మాటలు నమ్మిన నరహరి.. ఆయిల్ కోసం రూ.1.76 కోట్లు చెల్లించాడు. తీరా డబ్బులు తన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యాక ఎలాంటి స్పందన లేకుండా జారుకుంది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జిన్సెంగ్ ఆయిల్ పేరిట రూ.1.76 కోట్ల కుచ్చుటోపి
0
423
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


