24.6 C
Hyderabad
Wednesday, June 18, 2025
spot_img

జిన్‌సెంగ్ ఆయిల్ పేరిట రూ.1.76 కోట్ల కుచ్చుటోపి

Telangana | సంగారెడ్డి జిల్లా అన్నారంలో ఘరానా మోసం బయటపడింది. జిన్‌సెంగ్ ఆయిల్ పేరిట రూ.1.76 కోట్ల భారీ మోసం బట్టబయలు అయింది. యూకేకి చెందిన ఓ మహిళ ఆయిల్ సరఫరా చేస్తే రెట్టింపు లాభాలు వస్తాయని నరహరి అనే వ్యక్తికి గాలం వేసింది. దీంతో ఆ మహిళ మోసపూరిత మాటలు నమ్మిన నరహరి.. ఆయిల్ కోసం రూ.1.76 కోట్లు చెల్లించాడు. తీరా డబ్బులు తన అకౌంట్ లోకి ట్రాన్స్‌ఫర్‌ అయ్యాక ఎలాంటి స్పందన లేకుండా జారుకుంది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్