Telangana | సంగారెడ్డి జిల్లా అన్నారంలో ఘరానా మోసం బయటపడింది. జిన్సెంగ్ ఆయిల్ పేరిట రూ.1.76 కోట్ల భారీ మోసం బట్టబయలు అయింది. యూకేకి చెందిన ఓ మహిళ ఆయిల్ సరఫరా చేస్తే రెట్టింపు లాభాలు వస్తాయని నరహరి అనే వ్యక్తికి గాలం వేసింది. దీంతో ఆ మహిళ మోసపూరిత మాటలు నమ్మిన నరహరి.. ఆయిల్ కోసం రూ.1.76 కోట్లు చెల్లించాడు. తీరా డబ్బులు తన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యాక ఎలాంటి స్పందన లేకుండా జారుకుంది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జిన్సెంగ్ ఆయిల్ పేరిట రూ.1.76 కోట్ల కుచ్చుటోపి
0
405
Previous article
Latest Articles
నాని లైనప్ మారిందా..?
నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -
- Advertisement -


