28.2 C
Hyderabad
Wednesday, February 11, 2026
spot_img

ఉత్తరాఖండ్ మాజీ మంత్రి ఇళ్లపై ఈడీ దాడి

   ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్ కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. మనీ లాండరింగ్ ఆరోపణల దర్యాప్తులో భాగంగా ఉత్తరాఖండ్, ఢిల్లీ, చండీగఢ్ లోని ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరిపారు. గత ప్రభుత్వ హయాంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రావత్, ఆయన శాఖాధికారులు టైగర్ సఫారీ ప్రాజెక్టు కింద కార్బెట్ పార్క్ లోని పఖ్రూ టైగర్ సఫారీలో చెట్ల నరికివేత, అక్రమంగా నిర్మాణాలకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. సఫారీలో 163 చెట్లు కొట్టేందుకు అటవీశాఖ అనుమతి ఇస్తే.. ఏకంగా ఆరు వేల చెట్లను నరికించేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్