29.4 C
Hyderabad
Tuesday, July 8, 2025
spot_img

WTC ఫైనల్ మ్యాచ్‌లో టీడీపీ యువగళం జెండాలు

స్వతంత్ర, వెబ్ డెస్క్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ సమరం జరుగుతున్న సంగతి తెలిసిందే. లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా సాగుతున్న ఈ మ్యాచులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర జెండాలు దర్శనమిచ్చాయి. యూకే తెలుగు యువత సభ్యులు మైదానంలోని ఆడియన్స్ స్టాండ్స్‌లో యువగళం జెండాలు పట్టుకుని పాదయాత్ర చేస్తున్న లోకేశ్‌కు మద్దతు తెలిపారు. అనంతరం జై లోకేశ్, జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు. దీంతో స్టేడియంలో ఈ ఎన్నారై సభ్యులు మ్యాచ్ కెమెరామెన్ల దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్