స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్: శ్రామికులంటే బానిసలు కాదన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం. ప్రపంచ కార్మికులంతా ఏకమై తమ హక్కులు సాధించుకున్న రోజు మేడే అని గుర్తుచేశారు. కార్మిక, కర్షక సోదర, సోదరీమణులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని కోట్లాది మంది కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. కార్మికుల శ్రేయస్సు కోరే ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వమని అన్నారు.
శ్రామికులంటే బానిసలు కాదు: మంత్రి గుమ్మనూరు
0
279
Previous article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


