ఎన్నికల ఫలితాలలో ఒంగోలులో అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో అత్యధిక సీట్లు వైసిపి గెలుస్తుందని, అంతేకాకుండా రాష్ట్రంలో కూడా అధిక సీట్లు గెలిచి జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నాడని అన్నారు. సర్వేలు నమ్మశక్యంగా లేవని ఒక్క రోజులోనే రకరకాల సర్వేలు రకరకాలుగా చెబుతున్నారని అవన్నీ కూడా ఫేక్ సర్వేలంటూ కొట్టిపారే శారు. వైసిపి అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఒంగోలులో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం-బాలినేని
0
297
Previous article
Next article
Latest Articles
పుల్వామా దాడుల సూత్రధారి హతం
పుల్వామా దాడుల వెనుక కీలక సూత్రధారిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హంజా బుర్హాన్ హతమయ్యాడు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్లో హంజా బుర్హాన్ హతమైనట్టు తెలుస్తోంది.
గుర్తు తెలియని వ్యక్తులు టెర్రరిస్ట్ హంజా...
- Advertisement -
- Advertisement -


