అధిక వడ్డీ ఆశ చూపి 50 కోట్ల రూపాయలతో ఉడాయించిన సంఘటన మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో చోటుచేసుకుంది. నిందితుడు నాగరాజు పది రూపాయల వడ్డీ ఆశ చూపి ఒక్కొక్క వ్యక్తి వద్ద 5 లక్షల నుంచి 20 లక్షల పైన వసూడు చేశాడు. డబ్బులు ఇవ్వాలని అడిగితే మూడు నెలలుగా కనిపించకుండా పోయాడు. దీంతో బాధితులు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సమస్య కొలిక్కి రాకపోవడంతో బాధితులు రాఘవేంద్ర నగర్లోని నాగరాజు ఇంటి ముందు ధర్నాకు దిగారు.
బోడుప్పల్లో వెలుగుచూసిన భారీ మోసం
0
367
Previous article
Latest Articles
రేపు SRH వర్సెస్ RCB మ్యాచ్.. జోరుగా బ్లాక్ మార్కెట్ దందా
రేపు ఐపీఎల్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. SRH వర్సెస్ RCB మ్యాచ్కు సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో ఇదే ఆఖరి మ్యాచ్. హై ఇంటెన్సిటీ మ్యాచ్ కావడంతో చూసేందుకు క్రికెట్...
- Advertisement -
- Advertisement -


