జగన్పై దాడిలో కూటమి నేతల కుట్ర ఉందని పోతిన మహేష్ ఆరోపించారు. జగన్కు ప్రాణహాని ఉందని పిస్తుంద న్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ విచారణ వేగవంతం చేయాలని కోరారు. దాడి చేసిన వారిపై, కుట్రలో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. జగన్కు భద్రత పెంచా లన్నారు. జగన్కు వస్తున్న స్పందన చేసి ఓర్వలేక కుట్రపన్నారన్నారు. కూటమి నేతలకు ప్రజా స్పందన, ఆదరణ కరువైందని… జగన్ను ఎదుర్కోలేకే కుట్రలు పన్నుతున్నారన్నారు.
జగన్పై దాడిలో కూటమి నేతల కుట్ర ఉంది – పోతిన మహేష్
0
201
Previous article
Latest Articles
మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు- మంత్రి నారాయణ
జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని...
- Advertisement -
- Advertisement -


