ఖమ్మం కలెక్టరేట్ వద్ద మంత్రి తుమ్మలకు నిరసన సెగ ఎదురైంది. కలెక్టరేట్ వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాన్వాయిని రైతు సంఘ నాయకులు అడ్డుకున్నారు. ఆంక్షలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తుమ్మల హామీ ఇచ్చారు. ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని.. ప్రతి రైతుకూ రుణమాఫీ చేస్తామని తెలిపారు. పెండింగ్ ఖాతాల టెక్నికల్ సమస్య పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రత్యేక యాప్ ద్వారా కుటుంబ నిర్ధారణ జరుగుతోందన్నారు మంత్రి తుమ్మల.
మంత్రి తుమ్మలను అడ్డుకున్న రైతు సంఘ నాయకులు
0
191
Latest Articles
కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు...
- Advertisement -
- Advertisement -


