పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన తోపులాట ఘటనకు సంబంధించి ప్రతిపక్ష నేత రాహుల్పై నమోదైన కేసు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్కి బదిలీ అయ్యింది. బీజేపీ ఎంపీల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలకు గాయాలు కావడానికి రాహుల్ గాంధీయే బాధ్యుడని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు హేమంగ్ జోషి, అనురాగ్ ఠాకూర్, బాన్సురీ స్వరాజ్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద రాహుల్పై కేసు నమోదైంది. మరోవైపు బీజేపీపై కాంగ్రెస్ ఎంపీలు చేసిన ఫిర్యాదుపైనా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నారు.
రాహుల్పై నమోదైన కేసు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్కు బదిలీ
0
199
- Tags
- defamation case against rahul gandhi
- pratap sarangi on rahul gandhi
- Rahul Gandhi
- rahul gandhi bjp mp clash
- rahul gandhi case
- rahul gandhi convicted in defamation case
- Rahul Gandhi defamation case
- rahul gandhi fir
- rahul gandhi latest news
- rahul gandhi live
- Rahul Gandhi Modi surname case
- Rahul Gandhi news
- rahul gandhi on pratap sarangi
- rahul gandhi par case
- rahul gandhi parliament
- rahul gandhi pratap sarangi
- rahul gandhi pushed bjp mp
- rahul gandhi vs bjp
Previous article
Next article
Latest Articles
కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు...
- Advertisement -
- Advertisement -


