తూర్పుగోదావరి జిల్లా మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఫ్లైఓవర్ విజిట్ చేయడానికి వచ్చారు. ఈనేపథ్యంలోనే ఫ్లైఓవర్ శిలా ఫలకంపై వైసీపీ మాజీ ఎంపీ భరత్ పేరు ఉండడంతో టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన పోలీ సులతో వాగ్వాదానికి దిగారు. టీడీపీ శ్రేణుల తిరుగుబాటుతో పోలీసులు సైలెంట్ అయిపో యారు.