తూర్పుగోదావరి జిల్లా మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఫ్లైఓవర్ విజిట్ చేయడానికి వచ్చారు. ఈనేపథ్యంలోనే ఫ్లైఓవర్ శిలా ఫలకంపై వైసీపీ మాజీ ఎంపీ భరత్ పేరు ఉండడంతో టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన పోలీ సులతో వాగ్వాదానికి దిగారు. టీడీపీ శ్రేణుల తిరుగుబాటుతో పోలీసులు సైలెంట్ అయిపో యారు.
మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద ఉద్రిక్తత
0
240
Previous article
Next article
Latest Articles
దటీజ్.. మెగాస్టార్..
మెగాస్టార్ చిరంజీవి నాటి నుంచి నేటి వరుకు ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇచ్చేలా ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు...
- Advertisement -
- Advertisement -


