తూర్పుగోదావరి జిల్లా మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఫ్లైఓవర్ విజిట్ చేయడానికి వచ్చారు. ఈనేపథ్యంలోనే ఫ్లైఓవర్ శిలా ఫలకంపై వైసీపీ మాజీ ఎంపీ భరత్ పేరు ఉండడంతో టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన పోలీ సులతో వాగ్వాదానికి దిగారు. టీడీపీ శ్రేణుల తిరుగుబాటుతో పోలీసులు సైలెంట్ అయిపో యారు.
మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద ఉద్రిక్తత
0
242
Previous article
Next article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


